సంచికలో తాజాగా

ఆనంద్ వేటూరి Articles 22

రచయిత శ్రీ వేటూరి ఆనంద్ పూర్తి పేరు వేటూరి రామ బ్రహ్మానంద శాస్త్రి. ‘రాజకీయ వివాహం’ ఆయన రెండవ నవల. ఆనంద్ గతంలో ‘పైశాచికం’ అని ఒక థ్రిల్లర్ నవల రచించారు. ఇదే నవలని గోదావరి ప్రచురణలు అనే ముద్రణా సంస్థ త్వరలోనే ఇంగ్లీష్, తెలుగు భాషలలో ప్రచురించనుంది. ఇదే కాకుండా ప్రముఖ రచయిత మరియూ అబ్దుల్ కలాం గారికి సన్నిహిత విద్యార్ధి అయిన ‘శ్రిజన్ పాల సింగ్’ ఆంగ్లంలో రచించిన ‘what can I give’ అనే పుస్తకాన్ని తెలుగులోకి ‘నేను ఏమివ్వగలను’ అనే పేరిట ఆనంద్ అనువదించారు, అది కూడా గోదావరి ప్రచురణల ద్వారా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదలయ్యింది.

All rights reserved - Sanchika™

error: Content is protected !!